Home » No Entry
ఆందోళనలో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదైన యువకులను.. ఎట్టి పరిస్థితుల్లో సైన్యంలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయని, ఆస్తుల విధ్వంసానికి తావు లేదన్నారు.
రోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాక కూడా ఇంట్లోనే ఉండమంటే ఎలా? వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలని అనటంలో అర్థం ఏముంది? కరోనా వచ్చిన కొత్తలో కంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత పరిస్థితికి తేడా ఉందనీ..వ్యాక్సిన్�
Vijayawada Railway Station : ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో విజయవాడ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రైల్వే స్టేషన్ లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. టికెట్ ఉంటేనే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. టికెట్ లేని ప్రయాణికులను ఎట్టి పరిస్థ�
వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంలో మాత్రమే బోధనను కోరుకునే విదేశీ విద్యార్థులను ఇకపై అమెరికాలోకి అనుమత�
ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న...
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషే
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ఆస్పత్రిలోకి మీడియాకి అనుమతి లేదంటూ సూపరింటెండెంట్ శ్రవణ్ ఇన్పేషంట్ బ్లాక్ నుంచి మీడియా ప్రతినిధులను బయటకు పంపించారు.
కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయ పల్లె సంజీవరాయ స్వామి ఆలయంలో మగవారి పొంగల్లు వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకకు స్థానికులే కాకుండా వృత్తి రీత్యా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో స్థిర పడిన మగవారు కూడా పొంగల్లు పెట్టి మొక్కులు చెల్లించుకున
ప్రేమికులకు, పార్కులకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ హైదరాబాద్ నగరంలోని కొన్ని పార్కుల్లో అయితే ప్రేమికులు రెచ్చిపోయి కనిపిస్తూ ఉంటారు. ప్రేమికులకు అడ్డాగా మారిన సంజీవయ్య పార్కు గురించి కచ్చితంగా చెప్పు�
హైదరాబాద్ : మీడియా ప్రతినిధులు ఇకమీదట అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్టు తిరగడానికి అవకాశంలేదు. లాబీ పాస్లుంటే లాబీల్లోనే ఉండాలి. మీడియా పాయింట్ పాస్లుంటే మీడియా పాయింట్ దగ్గరే ఉండాలి. గతంలో లాగా మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్చాట్ చేయడం ఇకపై క