Home » No Fuel
ఢిల్లీలో ప్రస్తుతం అత్యధిక శాతం సీఎన్జీ బస్సులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో భాగంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ నాటికి 90శాతం సీఎన్జీ బస్సులను తొలగించి వాటి స్థానలో ఎలక్ట్రిక్ బస్సులను
ఒక టీకా డోసు వేసుకున్న వారికి మాత్రమే రేషన్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా వైరస్ కాలంగా మారిపోయింది. ఎక్కడా కూడా అత్యవసర సేవలు మినహా ఏ సేవలు కూడా అందుబాటులో లేవు.. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా గోవా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంది. ఇప్ప�