దేశీయ స్టాక్ మార్కెట్లలో పరిచయం అక్కర్లేని వ్యక్తి రాకేష్ ఝున్ ఝున్ వాలాది. ఏస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ కొత్తగా విమానయాన రంగంలో అడుగుపెడుతున్నాడు.
Narsapur 112 acres scam : నర్సాపూర్ 112 ఎకరాల స్కాంలో ఏసీబీ చేపడుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. జులై 31న ఆయన రిటైర్ మెంట్ అయ్యారు. రిటైర్