Home » No Tokens
మహా శివరాత్రి, వారాంతపు సెలవు దినాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది.
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది. ఈ రోజు తిరుపతిలోనిఉదయం సర్వ దర్శనంటోకెన్ల జారీ నేఫధ్యంలో జరిగిన తొక్కిసలాటతో టీటీడీ ఈ నిర
దేశ వ్యాప్తంగా మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు ఐదున్నర నెలల తర్వాత మెట్రో మళ్లీ కూతపెట్టనుంది. హైదరాబాద్లోనూ 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం మెట్రోరైల్ పరుగుపెట్టనుంది. భాగ్యనగరంలో మెట్రోసేవలు దశల వారీగా అందుబాటులోకి ర�
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో రైళ్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి గతంలో మాదిరి మెట్రో రైళ్లలో ఏసీ ఉంటుందా? టోకెన్