NOBEL PEACE PRIZE 2020

    వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి

    October 9, 2020 / 03:45 PM IST

    Nobel Peace Prize 2020: యమెన్ నుంచి ఉత్తరకొరియా వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆకలితీర్చుతున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌(WFP)కి 2020 ఏడాదికిగాను నోబెల్ శాంతి పుర‌స్కారం ద‌క్కింది. శుక్రవారం(అక్టోబర్-9,2020)నోబెల్ క‌మిటీ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఐక్య‌రాజ్�

10TV Telugu News