NOD

    Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. సోనియా గ్రీన్ సిగ్నల్

    September 19, 2022 / 09:23 PM IST

    గతంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాకు లేఖ రాసిన జీ-23లో శశి థరూర్ లేరు. అయితే ఈ యేడాదిలో మార్చిలో జీ-23 నేతలను థరూర్ కలిశారు. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'కి రాసిన కథనంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీకి చాలా అవసరం అని, అది పునర

    విశాఖ ఉక్కు, ప్రైవేటుకు దక్కు!

    February 4, 2021 / 12:11 PM IST

    vizag steel plant : విశాఖ ఆయువుపట్టు సడలుతోందా? ఉక్కు పిడికిలి బిగించి తెలుగు వాడు సాధించిన ఉక్కు కర్మాగారం ఉట్టిదైపోతోందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రంగా నిలిచిన ఉక్కు పరిశ్రమ.. పెట్టుబడుల ఉపసంహరణ వేటలో చిక్కిశల్యమైపోతోందా? త�

    గంజాయి సాగుకి గోవా ప్రభుత్వం అనుమతి

    December 30, 2020 / 06:19 PM IST

    Goa govt’s law department gives nod for ganja cultivation గంజాయి సాగుచేసేందుకు గోవా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఔషధ ప్రయోజనాల కోసం పరిమితస్థాయిలో మారిజువానా(గంజాయి)సాగుచేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు తమ డిపార్ట్మెంట్ అనుమతిచ్చినట్లు గోవా న్యాయశాఖ మంత్ర

    5జీ స్పెక్ట్రం వేలానికి కేబినెట్ ఆమోదం

    December 16, 2020 / 03:55 PM IST

    Cabinet gives nod to next round of spectrum auction స్పెక్ట్రం వేలం విషయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి గురువారం(డిసెంబర్-16,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ స్పష్టం చేశారు. 20 సంవత్సరాల వ్యాలిడిటీ పీరియ�

    గుడ్ న్యూస్, తెలంగాణలో విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లకు కేంద్రం అనుమతి

    July 28, 2020 / 08:13 AM IST

    ఎలక్ట్రికల్‌ వాహనాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ఎట్టకేలకు అనుమతిచ్చింది. 2020 చివరికల్లా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో 178 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. సెంట్రల్‌ హెవీ ఇండస్ట్రీస్‌, పబ్ల

    IN-SPACE తో భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు, రోదసిలో ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అనుమతి

    June 25, 2020 / 09:53 AM IST

    భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు రాబోతున్నాయా... రోదసిలో ఇప్పటికే ప్రపంచదేశాల సరసన

    ప్లాస్మాథెరపీ సామర్థ్యంపై టెస్ట్…ట్రయిల్స్ కు ఢిల్లీ ILBSకు అనుమతులు

    April 16, 2020 / 10:43 AM IST

    క‌రోనా వైర‌స్ వ‌ల్ల తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారికి అనుకూలమైన ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి టెస్ట్ లు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివల్ అండ్ బైలియరీ స

    కరోనాకు ఫ్లాస్మా థెరపీ : కేరళకు అనుమతిచ్చిన ICMR,కానీ

    April 9, 2020 / 11:45 AM IST

    కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కేరళకు అనుమతిచ్చింది. కరోనా వైర‌స్‌ ను నాశ‌నం చేసేందుకు ప్ర‌స్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేన‌ప్ప‌టికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందుల

    వాళ్లు మనవాళ్లే…పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

    December 11, 2019 / 02:55 PM IST

    ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటినా బీజేపీ తన పంతాన్ని నెగ్గించుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును ఇవాళ(డిసెంబర్-11,2019)పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇవాళ రాజ్యసభ ఆమోదం పొం

    రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

    April 29, 2019 / 12:48 PM IST

     రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే

10TV Telugu News