Home » Noida Twin Towers Demolition
నోయిడాలోని 100 మీటర్ల ఎత్తైన జంట టవర్లను నేలమట్టం చేసి వారం అవుతోంది. స్థలంలో గుట్టలుగా పడిఉన్న బిల్డింగ్స్ వ్యర్థాలను అక్కడి మున్సిపల్ సిబ్బంది పక్కకు తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విన్ టవర్స్ స్థలంపై మరోసారి వివాదం తలెత్తుతోంది.
దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ టవర్ల కూల్చివేత అంత సులువుగా జరగలేదు. అంతపెద్ద నిర్మాణ సంస్థ సూపర్ టెక్ తో కోర్టులో కొట్లాడటం వెనుక పర్యావరణవేత్తలతో పాటు నలుగురు వ్యక్తుల సుదీర్ఘ న్యాయ పోరాటం ఉంది.
దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్
కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయి�
దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్
నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టం అయింది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ట్విన్ టవర్స్ కుప్ప కూలింది.