Nominated

    CWC: కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విభాగానికి ఎన్నికలు లేవు, సభ్యుల్ని అధ్యక్షుడు ఖర్గేనే నియమిస్తారట

    February 24, 2023 / 04:35 PM IST

    కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకలు ఖర్గేకు స్వేచ్ఛనివ్వాలని, నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని భావించి కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. అయితే 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేసే

    Mahmoud Jamal : కెన‌డా సుప్రీంకోర్టు జడ్జీగా భార‌త్‌ మూలాలున్న వ్యక్తి

    June 18, 2021 / 03:26 PM IST

    146 ఏళ్ల కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో దేశ ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. కెనాడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి నామినేట్ అయ్యారు. గురువారం (జూన్ 17,2021)న కెనడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూ�

    నోబెల్ శాంతి బహుమతి రేసులో బాల పర్యావరణవేత్త గ్రెటా థన్ బెర్గ్

    February 1, 2021 / 11:07 AM IST

    Sweden girl Greta Thunberg  nominated for Nobel Peace Prize : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా నోబెల్ శాంతి బహుమతి రేసు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో స్వీడన్ కి చెందిన పాఠశాల బాలిక గ్రెటా థన్ బెర్గ్ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారు. బాల పర్యావరణవేత్తగా �

    నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్

    February 1, 2021 / 09:34 AM IST

    Donald Trump Nobel Prize : ఈసారి నోబెల్‌ శాంతి బహుమతి రేస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఆయనతోపాటు మరికొంత మంది పోటీలో ఉన్నారు. దీంతో నోబెల్‌ ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ట్రంప్‌తోపాటు…. రష్యా అసమ్మత

    నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్న 18వ మహిళగా గ్రేటా!

    February 4, 2020 / 09:18 PM IST

    వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందిన స్పీడన్ కు చెందిన 17ఏళ్ల పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ వరుసగా రెండోసారి నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అయింది. వాతావరణ మార్పులపై ఎలాంట

    EXCLUSIVE: కర్నూలుకు హైకోర్ట్..చెవిలో పువ్వులు పెట్టొద్దు..మీకంటే మేధావులున్నారు : మైసూరా

    December 25, 2019 / 09:50 AM IST

    మూడు రాజధానులు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రతిపాదనతో..ప్రతీనోటా ఇదే మాట వినిపిస్తోంది. ఆల్ రెడీ విశాఖ డెవలప్ అయిపోయింది. ఎయిర్ పోర్ట్..షిప్ యార్డ్..రైల్వే కనెక్టివిటీ ఉంది కాబట్టి విశాఖను పరిపాలనా రాజధాని అనీ..కర్నూలులో విశాఖకు ఉన్న డెవలప్ మెం

    పదవుల పంపిణీ : నేతల హామీల అమలు

    January 9, 2019 / 02:18 PM IST

    హైదరాబాద్ : టీఆర్ఎస్‌ పార్టీలో పదవుల పంపిణీ మొదలైంది. నేత‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను వీలైనంత త్వర‌గా క‌ట్టబెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నిక‌ల సమయంలో పార్టీ నేత‌ల‌కు ఇచ్చిన హామీల‌ను కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. వ�

10TV Telugu News