Home » NORTH EAST
తమ గ్రామాల రక్షణకు బంకర్లు అవసరమని చురచంద్పూర్లోని గ్రామ రక్షణ వాలంటీర్ జూలియన్ అన్నారు. బంకర్లను కూల్చివేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, బంకర్లన్నీ ధ్వంసం చేస్తే తమ గ్రామాలను ఎలా కాపాడుకుంటామని, తమ రక్షణకు ఇది మంచిది కాదని జూలియన్ �
నాగాలాండ్ రాష్ట్ర గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా అవతరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. అధికార పార్టీ ఎన్డీపీపీ గతంలో 18 స్థానాలు సాధించగా ఈసారి కాస్త పుంజుకుని 25 స్థానాల్న�
చరిత్రాత్మక కోసి రైల్ మహాసేతు(మెగా బ్రిడ్జ్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. బీహార్లోని కోసి రైల్ మహాసేతును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అంకితం చేసిన మోడీ.. బీహార్ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే విధంగా ప్రయాణ�
ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుల
పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె చెప్పారు. మోడీ-షా వీరిద్దరూ రాజ్యాంగాన్ని దుర్వినియోగ
ఆర్టికల్ 371రద్దుపై వస్తున్న ఊహాగానాలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా చెక్ పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే ఆర్టికల్ 371ను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయదని అమిత్షా తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్కు ప్ర
ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవా