Home » northeast
రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. హింసాత్మక అల్లర్లపై గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. �
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. శ్వాసకోశ సమస్యలతో ప్రజల ఇబ్బందులు
1990ల తర్వాత దేశంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. 2014లో బీజేపీ ఘనవిజయంతో ప్రధానిగా మోదీ బాధ్యతలు.
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగిపోయింది. క్షణికావేశంలో ప్రాణాలను తీసేస్తున్నారు. పట్టపగలు..నడి రోడ్డుపై పాశవికంగా హత్యలు చేస్తున్నారు. దుకాణం ఎదురుగా గుడ్లు తింటున్నాడని ఓ బాలుడిని కాల్చిపారేశారు. అయితే..ఇందులో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఇ�