Home » Northeastern states
ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో అక్టోబర్ 2వతేదీన రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది....
మహేష్ బ్యాంక్ కేసులో నిందితులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీసైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉన్నట్లు కనిపెట్టారు. సోమవారం అతడ్ని పట్టుకోటానికి ప్రయత్నించగా
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
బంగాళఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమబెంగాల్లో కు�