Home » Northeastern University
అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్ర విద్యార్ధిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సియాటెల్ పోలీసులు అధికారులు జోక్ చేస్తూ మాట్లాడిన క్లిప్ బయటకు వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా శాన�
కరోనా నేపథ్యంలో అమెరికాలోని ఓ యూనివర్సిటీ కొత్త రూల్ తీసుకొచ్చింది. క్లాసులకు అటెండ్ కావాలంటే ప్రతి స్టూడెంట్ మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఈ మేరకు నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఏ విధం