Home » not attend
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు.
పెళ్లికి వస్తానని రాని ఓ అతిథికి రూ.17,700లు బిల్ పంపించింది వధువు. ఆ డబ్బులు వెంటనే కట్టాలని..బిల్ తో పంపించేసరికి సదరు గెస్ట్ షాక్ అయ్యాడు.పెళ్లికి రాకపోతే ఇలా బిల్ పంపిస్తారా?..
అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�