-
Home » Notice
Notice
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం.. కేటీఆర్కి సిట్ నోటీసులు
ఇదే కేసుకు సంబంధించి సిట్ ఈ నెల 20న హరీశ్ రావును పిలిపించి విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీశ్ రావును సిట్ విచారించింది.
కర్నూలు బస్సు కేసు.. వైసీపీకి పోలీసుల నోటీసులు..
ఇప్పటికే 27మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా పూడి శ్రీహరి పేరుని చేర్చారు.
JC Prabhakar Reddy: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని పిటీషనర్ న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.
Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్కు నోటీసులు పంపిన ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తమ ప్రభుత్వం మీద నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
SSC Paper Leak Case : పేపర్ లీక్ కేసులో ఈటలకు నోటీసులు?
పేపర్ లీక్ కేసులో ఈటలకు నోటీసులు?
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు
రాఫేల్ యుద్ధ విమానాల వ్యవహారాల సమయంలో మోదీని ఉద్దేశించి ‘కమాండర్ ఇన్ తీఫ్’ అని విమర్శించారంటూ బీజేపీ నాయకుడు ఒకరు గిర్గాంలో కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల సభలో ప్రసం
Delhi: రాహుల్ గాంధీ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భారీ నిరసన
ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్
YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో విచారణకు హాజరు కావాలని.. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రికి సీబీఐ నోటీసులు
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
Neha Singh Rathore: భోజ్పురి గాయనికి షాకిచ్చిన యూపీ పోలీసులు.. పాటలో రాష్ట్రాన్ని విమర్శించారంటూ నోటీసులు
బిహార్కు చెందిన నేహా సింగ్ భోజ్పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రైవేటు పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కోవిడ్ సమయంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పాట విడుదల చ
BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే పేరుతో బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ (బీబీసీ) తీసిన ఈ డాక్యూమెంటరీని రెండు భాగాలుగా ప్రసారం చేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంప�