Home » Notice
సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని పిటీషనర్ న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తమ ప్రభుత్వం మీద నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
పేపర్ లీక్ కేసులో ఈటలకు నోటీసులు?
రాఫేల్ యుద్ధ విమానాల వ్యవహారాల సమయంలో మోదీని ఉద్దేశించి ‘కమాండర్ ఇన్ తీఫ్’ అని విమర్శించారంటూ బీజేపీ నాయకుడు ఒకరు గిర్గాంలో కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల సభలో ప్రసం
ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
బిహార్కు చెందిన నేహా సింగ్ భోజ్పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రైవేటు పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కోవిడ్ సమయంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పాట విడుదల చ
ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే పేరుతో బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ (బీబీసీ) తీసిన ఈ డాక్యూమెంటరీని రెండు భాగాలుగా ప్రసారం చేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంప�
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్పీసీ కింద గురువారం మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
రోజు కూలీగా పని చేస్తూ, ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఒక వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.14 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో బాధితుడు షాకయ్యాడు.