NRC

    ఏపీ కేబినెట్ భేటీ…అజెండా ఇదే

    March 4, 2020 / 01:06 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం 2020, మార్చి 04వ తేదీ బుధవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షత భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ చర్చించనుంది. ప్రభుత్వం ఈ నెలలోనే స్థానికసంస్థల ఎన్నికలు �

    ఢిల్లీ అల్లర్ల వెనుక ఉంది ఎవరు

    February 27, 2020 / 03:32 PM IST

    ఢిల్లీలో అల్లర్ల వెనుక ఉంది ఎవరు…కేవలం మతజాడ్యంతోనే రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయా…లేక వాటి వెనుక రాజకీయ నేతల ప్రోద్బలం కూడా ఉందా…ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తోన్న అంశం..దర్యాప్తు సాగేకొద్దీ బైటపడుతున్న వాస్తవాలు పరిశీలిస్తే..ఎవరై�

    ఢిల్లీలో అల్లర్లు తగ్గుముఖం..35కి పెరిగిన మృతులు

    February 27, 2020 / 07:48 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. మూడు రోజులుగా ఎలాంటి విధ్వంసం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా కాలిపోయిన వాహనాలు దర్శనమిస్తున్�

    కేంద్రానికి మిత్రపక్షం షాక్.. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా బీహార్‌ అసెంబ్లీ తీర్మానం

    February 25, 2020 / 08:38 PM IST

    మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ

    విజయవాడలో ఉద్రిక్తం : CAA, NRCకి వ్యతిరేకంగా ముస్లిం మహిళల ధర్నా

    February 25, 2020 / 02:20 PM IST

    విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది.  CAA NRC కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాత‌బ‌స్తీలోని పంజా సెంటర్ వద్ద పెద్ద సంఖ్య‌లో ముస్లిం మ‌హిళ‌లు మంగళవారం సాయంత్రం ఆందోళ‌న‌ చేపట్టారు.  పెద్ద ఎత్తున బయటకి వచ్చిన మహిళలు రోడ్డుపై భైఠాయించి నిర‌స�

    పాకిస్తాన్ జిందాబాద్ అన్న అమూల్యను చంపితే రూ.10లక్షలు బహుమతి

    February 23, 2020 / 02:44 AM IST

    అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ

    మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్

    February 22, 2020 / 11:21 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ �

    సీఎం జగన్‌కు నాని సవాల్.. చంద్రబాబుని ఓడిస్తానన్న ఎంపీపై ప్రశంసలు

    February 19, 2020 / 06:20 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, ర

    CAA,NRCకి మద్దతుగా…రాష్ట్రపతికి 154మంది ప్రముఖుల లేఖ

    February 17, 2020 / 03:49 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA),ప్రతిపాదిత  జాతీయ పౌరపట్టిక (NRC)కి వ్యతిరేకంగా ఓ వైపు దేశంలోని పలుప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏ,ఎన్‌ఆర్‌సీలకు మద్దతుగా 154 మందికి పైగా ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం(ఫిబ్రవరి-17,2020) లేఖ �

    NPR రాష్ట్రపతితో మొదలు

    February 17, 2020 / 10:51 AM IST

    జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరస

10TV Telugu News