Home » NRC
CAAకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇంకా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. CAA, NRC, NPRలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వీటిని అమలు చేయమని కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుత�
సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ ష�
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా పేరొందిన భారత్ 51వ ర్యాంకుకు పడిపోయింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన తాజా ప్రజాస్వామ్య సూచికలో భారత్ 10 స్థానాలకు పడిపోయి 51వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశా�
దేశమంతా కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల సందర్భంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ నరేంద్ర మోడీ ఈ సమస్యకు పరిష్కారం తీసుకోదలచుకుంటే ఇలా చేయాలి. వ�
నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పే చర్చా ఈవెంట్ సందర్భంగా పీఎం ముందు డిగ్రీ సర్టిఫికేట్ చూపించాలని ప్రశ్నించారు. కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన యంగ్ ఇండియా నేషనల్ కో ఆర్డినేషన్
NRCకి రాష్ట్రాలు సహకరించ లేదని చెబుతుండడంలో అర్థం..కేంద్ర సర్కార్కు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు సహకరించరని చెప్పడమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్. CAA రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం..దానిని వ్�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొంతమంది వ్యతిరేకిస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. వ్యతిరేకించినవాళ్లు ఆందోళనలు కొనసాగిస్తుంటే సమర్థించినవాళ�
మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై యువతకు చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని రాహుల్ సవాల్ విసిరారు. విద్యార్థుల ముందుకు వచ్చి నిలబడే దమ్ము మోడీకి లేదని రాహుల్ విమర్శించారు.ప్రధాని మ
NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. జనవరి 4వ తేదీన జరిగిన మిలియన్ మార్చ్కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి.
జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆంధ్రప్రదేశ్ లో జనవరి 25న మిలియన్ మార్చ్ నిర్వహించనుంది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ముస్తక్ మాలిక్ మాట్లాడుతూ.. ‘NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ప్రశాంతంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలనుకుంటున్నాం. జనవరి 4న హైదరాబాద్లో జరిగినట�