Home » NRC
పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరసత్వ నమోదు(NRC)పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతలు,నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై యువతకు కీలక సందేశాన్ని అందించారు. తీవ్ర సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థ, తీవ్ర నిరుద్యోగ�
కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న తిరస్కరణలు, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ ఎన్నార్సీ విషయంలో కాస్త వెనక్
బీజేపీకి నితీష్ కుమార్ మరోసారి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఎన్డీయే కూటమికి బైబై చెప్పి లాలూతో చేతులు కలిపి మరోసారి బీహార్ సీఎం అయిన నితీష్ ఇప్పుడు మళ్లీ ఎన్డీయేకు గుడ్ బై చెప్పబోతున్నారు అని వినిపిస్తున్న వార్తలకు ఆయ
సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఎన్ఆర్సీ(ప్రతిపాదిత జాతీయ పౌరసత్వ నమోదు)లపై ఆందోళనలు అనవసరమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు వివరాలు కూడా అవసరం లేదని అంటున్నారు. కేవలం పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన ఏదైనా పత్రాన్ని సమ�
దేశమంతా ఎన్ఆర్సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారని, భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హో�
NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)విషయంలో సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను మనోజ్ తివారీ తప్పుబట్టారు. దేశ రాజధానిలో కనుక NRC నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో �
ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాలన్నారు సీఎం కేజ్రీవాల్. దేశ రాజధానిలో కనుక NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అస్సాంలో జరిగ
మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతుండటంపై బీజేపీని మమతా బెనర్జీ తప్పుపట్టారు. బెంగాల్ లో ఇంకా ప్రజాస్వామ్యం ఉందని, అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రం ప్రజాస్వామ్యం లేదని
అనుమతుల్లేకుండా విదేశీయులు భారత్ లో నివసించే హక్కు లేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ అన్నారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఇవాళ మరింత ఘాటుగా స్పందించార�
ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్,బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) ప్రక్రియను తప్పుబడుతూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఎన్ఆర్సీ జాబితా విడుదలైన తర్వాత దాదాపు 19లక్ష�