-
Home » NTR 100 Rupees Coin Release
NTR 100 Rupees Coin Release
NTR Rs 100 Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం కొనుగోలుకు ఆసక్తి చూపిన అభిమానులు.. తొలిరోజు ఎన్ని నాణేలు విక్రయాలు జరిగాయంటే..
August 30, 2023 / 07:15 AM ISTఉదయం 10గంటల నుంచి ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్సైట్లోఆన్లైన్లో ఎన్టీఆర్ స్మారక నాణేలను విక్రయానికి అందుబాటులో పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్ని..
NTR Rs.100 Coin: ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ధర ఎంత..? ఎలా పొందాలో తెలుసుకోండి..
August 29, 2023 / 08:58 AM ISTఎన్టీఆర్ రూ. 100 నాణెంను మంగళవారం ఉదయం నుంచి విక్రయానికి అందుబాటులోకి తెచ్చారు. తొలి విడతగా 12వేల స్మారక నాణేలు ముద్రించారు.
Vijaysai Reddy: తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో ఉండాలి చెల్లెమ్మా.. పురందేశ్వరిపై విజయసాయి ట్వీట్
August 28, 2023 / 01:33 PM ISTఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో టీడీపీని కలిపేందుకు దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోంచారు.
Lakshmi Parvati : ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం అన్యాయం.. ఢిల్లీ వెళ్తా.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్లను కలుస్తా
August 28, 2023 / 01:18 PM ISTజూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం ఇచ్చారోలేదో నాకు తెలియదు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ను కలపాలని పురంధేశ్వరి ప్రయత్నం చేసిందని లక్ష్మీపార్వతి అన్నారు.
NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
August 28, 2023 / 12:12 PM ISTదివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు.
NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల.. ఢిల్లీకి చేరిన చంద్రబాబు, పురంధరేశ్వరి.. ఎవరెవరు పాల్గొంటున్నారంటే
August 28, 2023 / 09:32 AM ISTరూ. 100 స్మారక నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్ తో తయారు చేశారు. నాణేం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో..
NTR 100 Rupees Coin : ఢిల్లీలో ఎన్టీఆర్ రూ.100 నాణేం విడుదల చేయనున్న రాష్ట్రపతి.. హాజరుకానున్న చంద్రబాబు
August 23, 2023 / 09:24 AM ISTఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ. 100 నాణేన్ని ముద్రించింది. ఆగస్టు 28న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో..