Home » Ntr Bharosa Pensions
సీఎం చంద్రబాబు మలకపల్లి పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. కొవ్వూరులో హెలికాప్టర్ ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో, ఆయన హెలికాప్టర్ను గన్నవరం వైపు మళ్లించారు. అనంతరం గన్నవరం నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డ
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు వాపోయారు.
లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. తన చేతుల మీదుగా పెన్షన్లు ఇచ్చారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం.. వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ కు సూచించారు.