Home » NTR Death anniversary
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహణ లోపంపై మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు పూలమాల ఉంచి అంజలి ఘటించారు.
లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ''ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల్ని ఖండిస్తున్నాను. విగ్రహాలపై దాడులు ఎవరు చేసినాతప్పే. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి చేసిన వారిని అరెస్ట్.........