Home » NTR Trust Blood Bank
చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబా�
నిరంతరం తాను రాజకీయాల్లో ఉన్నా..కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం రావాలని తాను కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అందులో భాగంగా 1992లో హెరిటేజ్ సంస్థను నెలకొల్పి ఆ బాధ్యతలను సతీమణి భువనేశ్వరీకి అప్పగించినట్లు తెలిపారు.