Home » NTR
మెగా హీరో రాంచరణ్ గాయపడ్డాడు. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కాలు చీలమండ దగ్గర ఈ గాయం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. కట్టుకట్టిన డాక్టర్లు.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో పూణెలో జరగాల్సిన ఆర్ఆర్ఆర�
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టిన రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గురించి సంచలన ట్వీట్లు చేశారు. టీడీపీకి వారసుడిగా లోకేష్ని ప్రజెంట్ చేస్తుంటే.. నారా లోకేష్ ఓ అబద్ధం అంటూ వర�
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.
రాంగోపాల్ వర్మ. కాంట్రవర్సీ కథలతో రిలీజ్ కంటే ముందే హైప్ తీసుకొస్తారు. కొన్ని హిట్.. మరికొన్ని అట్టర్ ఫ్లాప్. ఇలాంటి టైంలోనే రాజకీయాలతో మిక్స్ అయ్యి.. ఎన్టీఆర్ నిజ జీవితంలో లక్ష్మీపార్వతి పాత్రతో తెరకెక్కించిందే లక్ష్మీస్ ఎన్టీఆర్. వివాదాల �
తెలుగు రాష్ట్రాలలో నేడు పర్యటిస్తున్న నరేంద్రమోడీ అంతకుముందుగా ట్విట్టర్ ద్వారా తన పర్యటన వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న మోడీ ఇక్కడి ప్రజలను ఉద్దేశించి తెలుగులో ట్వీట�
సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగుజాతి కీర్తిని.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన ఎన్టీఆర్.. టీడీపీని 1982 మార్చి 29న స్థాపించారు. ఎన్నో చారిత్రక ఘట్టాలక�
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ ఓ వైపు.. మరో వైపు మీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై రాద్దాంతం.. చంద్రబాబు – జగన్ – పవన్ కల్యాణ్ పోటాపోటీగా ప్రచారంలో విమర్శలు, ఆరోపణల పర్వం. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడారో అనే ఉత్కంఠతో ఉన్న నెటిజన్లకు మీ నుంచి వచ్చిన �
ఒకప్పుడు అంటే మెగా హీరోల ఈవెంట్కు నందమూరి హీరోలు.. నందమూరి హీరోలు ఈవెంట్కు మెగా హీరోలు రావడం అరుదుగా జరిగేది అందులోనూ అభిమానులు వచ్చే ఈవెంట్లు అయితే అసలు అవకాశమే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మరిపోయింది. ఏకంగా మల్టీ స్టారర్ సినిమాలే వచ్చేస
నారా వారి హీరో రోహిత్.. మొదటిసారి రాజకీయాల గురించి మాట్లాడారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న విమర్శలు, పెదనాన్న చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. లేఖ విడుదల చేశారు. జగన్ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు
తిరుపతి: ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల ముందు… ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రెండ్రోజుల క్రితం మోహన్బాబు నిరసనకు దిగడంతో ఈ ఇష్యూ పొలిటికల్ హీట్ను రాజేసింది. దీనిపై అటు టీడీపీ నేతలు, ఇటు మం�