Home » NTR
టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తే పాన్ ఇండియా వైడ్ మార్కెటింగ్ జరుగుతుందని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రణ్వీర్ సింగ్ని కాదని 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' సినిమా కోసం..
కెరీర్ మొదటిలో తనని గైడ్ చేసింది ఎన్టీఆరే అంటూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. సరైన హిట్టులు లేని సమయంలో..
గోపిచంద్ హీరోగా, డింపుల్ హయతి హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామబాణం సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో శ్రీవాస్ - గోపీచంద్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటున్నారు.
బుధవారం (ఏప్రిల్ 12) రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి తనకు సినీ పరిశ్రమలో బాగా క్లోజ్ గా ఉండే పలువురిని ఆహ్వానించాడు. ఈ పార్టీకి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, నిర్మాత శిరీష్, మైత్రి సంస్థ నిర్మాతలు, �
తాజాగా బుధవారం (ఏప్రిల్ 12) రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి తనకు సినీ పరిశ్రమలో బాగా క్లోజ్ గా ఉండే పలువురిని ఆహ్వానించాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో స్పై థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘వార్’ సీక్వెల్ చిత్రంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. వార్-2 సినిమా షూటింగ్ను దీపావళికి స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
ఆస్కార్ అందుకున్న తరువాత కూడా నాటు నాటు (Naatu Naatu) సాంగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా జపాన్ లో జరుగుతున్న ఒక బేస్ బాల్ మ్యాచ్ లో నాటు నాటు సాంగ్ మోత మోగిపోయింది.
ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న సింహాద్రి సినిమా మళ్ళీ రీ రిలీజ్(Re Release) కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఎన్టీఆర్ (NTR), రాజమౌళి (Rajamouli) కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ సింహాద్రి. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని ఆకాశంలో విమానంతో చాలా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు.