Home » NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సెన్సేషన్ తరువాత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇటీవల తారక్ ఓ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఫిష్ డెలివరీ కంపెనీ లిసియస్ను ప్రమోట్ చేసేందుకు తారక్ �
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని మార్వెల్ స్టూడియోస్కు క్లాస్ తీసుకోవాలంటూ ఇంటర్వ్యూయర్ అన్న మాటలు వైరల్ గా మారిని.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండగా, ఇ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను కొరటాల చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడంతో, ఈ సినిమా షూటింగ్ను త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.
టాలీవుడ్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ.. తెలుగుతెరపై ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వక్కంత వంశీ కాంబినేషన్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. రెండు తాజాగా వక్కంతం వంశీ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేపలు అమ్మడానికి సిద్దమయ్యాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ చాలా రోజులు గ్యాప్ తరువాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాడు. అయితే ఇది తన కొత్త సినిమా షూటింగ్ కాదండోయ్.. ఒ�
'ఆర్ఆర్ఆర్' సృష్టించిన ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని దర్శకదీరుడు రాజమౌళి తన అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ తో ప్రపంచ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యేలా చేశా
వక్కంతం వంశీ తెలుగుతెరపై స్క్రీన్ రైటర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువుగా సురేందర్ రెడ్డి సినిమాలకు వంశీ కథలు అందించేవాడు. ఆ తరువాత మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడి గాను అదృష్టం పరీక్షించుకున్నాడు. తాజాగా ఈ స్టార్ రైటర్ 'అలీతో సరద�
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక్కపుడు నాలుగు స్తంభాలుగా నిలిచిన నందమూరి తారక్ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ గారి జనరేషన్ నేటితో ముగిసింది. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మరణించడం, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని క�
RRR కి సీక్వెల్ వస్తుందా..?