Home » NTR
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ను డిసెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్
ప్రస్తుతం సాయి ధరమ్ తన 15 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. SDT15 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. కాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ డిసెంబర్ 7న టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈయేడాదిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తన సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ఈ సినిమా ఫీవర్ నుండి బయటకు వచ్చిన తారక్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా, తారక్ ప్రస్తుతం ఓ మెగా హీర�
తాజాగా న్యూయార్క్ ఫిలిం సిటీ సర్కిల్స్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు సాధించారు రాజమౌళి. దీంతో ఆయనకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రాజమౌళిని అభినందిస్తూ తారక్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో....................
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాక
తెలుగు ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా.. ‘అన్స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. తాజాగా ఐదో ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. కాగా ఈ ఎపిసోడ్ లో తారక రాముడి శతజయంతి వేడుకలు నిర్వహించాడు బాలకృష్ణ.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తేజు పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చ�
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన శ్రీదేవి కూతురిగా సుపరిచితురాలే. ఆమె బాలీవుడలో పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం ఇంకా స్టార్డమ్ రాలేదని
చేతులు మారుతున్న సినిమాలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ కంటెంట్తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్ష�