Home » OCTOBER
సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.
వచ్చే అక్టోబర్ నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 5జీ సేవలు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయన్నారు.
తాజాగా కాలుష్య నియంత్రణకు మరో నిర్ణయం తీసుకుంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలోని భారీ, కమర్షియల్ వాహనాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి 2023 ఫిబ్రవరి నెల చివరి వరకు భారీ వాహనాల్ని అనుమతించరు. భారీ వాహనాలు అన్నీ డీజిల్
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" గురించి మరో ముఖ్యమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న దక్షిణాఫ్రికా ప్రకటించే వరకు ఈ వేరియంట్
మూడేళ్ల నుంచి ఒక్క సినిమాకే అంకితమై పోయిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఇప్పుడు జూలు విదిల్చి.. ఒకేసారి తన అప్ కమింగ్ మూవీ షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. కొరటాలతో ఒక్కసారి..
ఢిల్లీ గవర్నమెంట్ వెల్లడించిన రీసెంట్ డేటాలో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దీని ఫలితంగా ఎదుర్కొనే Sars-Cov-2 వైరస్ వేరియంట్ లో మార్పులు మహమ్మారిని వ్యాప్తి పెంచుతుంది.
దేశంలో గతకొద్ది రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.
దేశంలో గతకొద్ది రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.
దేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ చమురు ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది.
మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పులు జరిగాయి. ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.