-
Home » Ode to equality
Ode to equality
Statue Of Equality : సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం.. యాగశాలలో విష్వక్సేనేష్టి
February 5, 2022 / 06:31 AM ISTసమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన...
Statue of Equality : సమతా మూర్తి సమారోహం.. మూడో రోజు కార్యక్రమాలు
February 4, 2022 / 06:45 AM ISTఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా...
State Equality : చరిత్రలో నిలిచిపోయే ఆధ్యాత్మిక కార్యక్రమం.. 108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు కల్యాణం
February 3, 2022 / 10:47 AM ISTరానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ
State Equality : శోభాయమానంగా సమతాస్ఫూర్తి.. 2 లక్షల కిలోల నెయ్యి, హోమగుండాల విశిష్టత
February 3, 2022 / 10:30 AM ISTఒక రకమైన కుండంలో యజ్ఞం చేస్తే జ్ఞానం, మరో రకమైన కుండంలో యాగం చేస్తే సంతానసిద్ధి.. ఇలా రకరకాల యాగ ఫలాల కోసం.. 9 ఆకృతుల్లో.. హోమ కుండాలను ఏర్పాటు చేశారు...
State Equality : పులకిస్తున్న ముచ్చింతల్.. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు, 144 యాగశాలలు, 10 వందల 35 హోమకుండాలు
February 3, 2022 / 10:15 AM ISTలక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి.
Muchintal : శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండో రోజు కార్యక్రమాలు
February 3, 2022 / 07:00 AM ISTశ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను
Statue of Equality : సమతామూర్తి.. ప్రధాన కార్యక్రమాల వివరాలు
February 2, 2022 / 01:47 PM ISTముచ్చింతల్లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...
Ode To Equality : ముచ్చింతల్లో మహత్తర ఘట్టం..అన్ని దారులు అటువైపే
February 2, 2022 / 12:17 PM ISTసహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో...
Ode To Equality : ముస్తాబైన ముత్తించల్.. తొలిరోజు కార్యక్రమాలు
February 2, 2022 / 07:07 AM ISTరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. 2022, ఫిబ్రవరి 02వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు...