-
Home » Ode to equality
Ode to equality
Statue Of Equality : సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం.. యాగశాలలో విష్వక్సేనేష్టి
సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన...
Statue of Equality : సమతా మూర్తి సమారోహం.. మూడో రోజు కార్యక్రమాలు
ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా...
State Equality : చరిత్రలో నిలిచిపోయే ఆధ్యాత్మిక కార్యక్రమం.. 108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు కల్యాణం
రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ
State Equality : శోభాయమానంగా సమతాస్ఫూర్తి.. 2 లక్షల కిలోల నెయ్యి, హోమగుండాల విశిష్టత
ఒక రకమైన కుండంలో యజ్ఞం చేస్తే జ్ఞానం, మరో రకమైన కుండంలో యాగం చేస్తే సంతానసిద్ధి.. ఇలా రకరకాల యాగ ఫలాల కోసం.. 9 ఆకృతుల్లో.. హోమ కుండాలను ఏర్పాటు చేశారు...
State Equality : పులకిస్తున్న ముచ్చింతల్.. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు, 144 యాగశాలలు, 10 వందల 35 హోమకుండాలు
లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి.
Muchintal : శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండో రోజు కార్యక్రమాలు
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను
Statue of Equality : సమతామూర్తి.. ప్రధాన కార్యక్రమాల వివరాలు
ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...
Ode To Equality : ముచ్చింతల్లో మహత్తర ఘట్టం..అన్ని దారులు అటువైపే
సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో...
Ode To Equality : ముస్తాబైన ముత్తించల్.. తొలిరోజు కార్యక్రమాలు
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. 2022, ఫిబ్రవరి 02వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు...