Home » ODI series
టీమిండియా ఉమెన్ ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా వన్డేల నుంచి తప్పించారు. మంగళవారం తన కుడి కాలి బొటనవేలికి గాయం అయింది. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ను తీసుకోనున్నారు. మంధానకు భారత్ నుంచే కాదు.. అంతర్జాతీయంగా అభిమాన�
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ వన్డేకు వేదిక కానుంది. 1844వ సంవత్సరంలో కెనడాలో అమెరికా, కెనడాలోని బ్రిటిష్ ప్రావిన్స్ జట్టు కలసి తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాయి. 175ఏళ్ల తర్వాత మరోసారి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా ఈ వన్డేకు తొల�
టీమిండియా ఇరుజట్లు వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్నాయి. అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. కోహ్లీసేన, మిథాలీసేన.. ప్రత్యర్థి న్యూజిలాండ్ ను పసికూన చేసి ఆట ఆడేసుకున్నాయి.