Home » ODI SERIES
పాకిస్థాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. 1991 తరువాత అంటే.. వెస్టిండీస్పై వన్డే సిరీస్ను కోల్పోకుండా 34ఏళ్లుగా పాకిస్తాన్ నెలకొల్పిన రికార్డును మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో బద్దలు కొట్టింది.
ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు ..
NZW vs INDW : మంధాన అద్భుతమైన సెంచరీతో న్యూజిలాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. మహిళల వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.
వనిందు హసరంగ భారత్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ..
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో వన్డే శనివారం రాయ్పుర్ వేదికగా జరుగుతుంది. మ్యాచ్కు ముందు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్గా మారాడు. రాయ్పుర్లోని టీమిండియా డ్రెస్సిం�
న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డేల్లో భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ వన్డౌన్ను త్యాగం చేయడం ద్వారా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ స్థానాలు సర్దుబాటు అవుతాయని, తద్వారా మేనేజ్�
బంగ్లాదేశ్తో ఇండియా మొదటి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
రిషబ్ పంత్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. అతని కష్టమైన దశను తట్టుకునే సమయం జట్టు మేనేజ్మెంట్ నుండి మద్దతు లభిస్తుంది. దానికి అతడు అర్హుడు కూడా అని ధావన్ అన్నాడు. అయితే పంత్ స్థానంలో శాంసన్ ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్దెత్�
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారం రోజుల్లోపే క్రికెట్ అభిమానుల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఇరు జట్లూ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతాయి.
వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్లో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది.