-
Home » odisha govt
odisha govt
Odisha Train Accident : రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్ర ,రాష్ట్రాలు చెరో రూ.10లక్షలు పరిహారం ప్రకటన
క్షతగాత్రుల్ని తరలింపులోను..చికిత్స అందించటంలోను భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి.
Odisha Andhra Border: సరిహద్దు వివాదం.. ఏపీ అధికారులతో ఒడిశా పోలీసుల వాగ్వాదం!
ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి.
Private schools: తల్లిదండ్రులకు ఊరట.. స్కూలు ఫీజులు 15శాతం రద్దు.. ప్రభుత్వం ఆదేశాలు
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ పిల్లలు దాదాపుగా రెండేళ్ల నుంచి చదువులకు దూరమయ్యారు. అయితే ప్రైవేటు పాఠశాలు మాత్రం ఆన్లైన్ క్లాసులు పేరుతో ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. పనుల్లేక, జీతాల్లేక చాలామంది కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ జీవనం
ఏపీలో పంచాయతీ ఎన్నికలు..ఓట్లు వేయొద్దంటు..ఒడిషా ప్రభుత్వం బెదిరింపులు
odisha govt threatening Ap voters : ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు కాక కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేయవద్దు అని ఏపీ పక్క రాష్ట్రమైన ఒడిశా ప్రభుత్వం ప్రజల్ని బెదిరిస్తోంది. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు ఏపీ-ఒడిశా రాష్ట్�