Home » odisha govt
క్షతగాత్రుల్ని తరలింపులోను..చికిత్స అందించటంలోను భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి.
ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి.
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ పిల్లలు దాదాపుగా రెండేళ్ల నుంచి చదువులకు దూరమయ్యారు. అయితే ప్రైవేటు పాఠశాలు మాత్రం ఆన్లైన్ క్లాసులు పేరుతో ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. పనుల్లేక, జీతాల్లేక చాలామంది కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ జీవనం
odisha govt threatening Ap voters : ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు కాక కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేయవద్దు అని ఏపీ పక్క రాష్ట్రమైన ఒడిశా ప్రభుత్వం ప్రజల్ని బెదిరిస్తోంది. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు ఏపీ-ఒడిశా రాష్ట్�