Odisha Olympians

    Odisha : స్వర్ణ పతకం సాధిస్తే..రూ. 6 కోట్లు

    July 9, 2021 / 08:57 PM IST

    జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు ఇస్తామని వెల్లడించారు.

10TV Telugu News