Home » offered
ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు విమానంలో ప్రయాణించే భారీ ఆఫర్ ఇచ్చారు. చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకున్న చోటుకు విమానంలో పంపిస్తానని ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరి�
ఓ భక్తుడు ఏకంగా తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆ ఆలయంలో కలకలం రేగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది.
పుతిన్ను తల నరికినా..అరెస్ట్ చేసినా మిలియన్ డాలర్లు బహుమతి ఇస్తాను అంటూ సైన్యానికి రష్యా కుబేరుడు సంచనల ఆఫర్ ఇచ్చాడు.
వ్యాక్సిన్ వేయించుకుంటే వారి ఫోన్లకు రీచార్జ్ చేయిస్తాను’అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ఖత్రి ఈ వినూత్న ఆఫర్ ప్రకటన చేశారు. గతంలో ఎమ్మెల్యే విష్ణు ఖత్రీ తన అసెంబ్లీ నియోజక వర్గంలో కరోనా వ్యాక్సినేషన్ను ప్రోత్సహించడానికి న�
farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చె
కోడలు కోసం నాలుక కోసుకుంది. దేవుడి దర్శనం చేసుకున్న అనంతరం తప్పిపోయిన కోడలు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తూ…ఓ మహిళ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని Seraikela-Kharsawan జిల్లాలో NIT క్యాంపస్ లో చోటు చేసుకుంది. ఆసుపత్రికి వ�
దేశ రాజధాని ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 08వ తేదీ నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది. ఆప్, బీజేపీ నువ్వా నేనా అనుకుంటున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ఆప్, కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ..భావిస్తున్నాయ�
పెట్రోల్, డీజిల్, ఫ్రీగా ఇస్తామంటే…జనాలు ఎగేసుకుంటూ పోరూ..క్యూలో నిలబడి మరీ తెచ్చేసుకంటారు. ఇది ఏ ఇండియాలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో అయినా సరే ఫ్రీ అంటే వెళ్లకుండా ఉంటారా చెప్పండి. పెట్రోల్, డీజిల్ ఫ్రీ ఇవ్వటానికి ఏ దేశ ప్రభుత్వమూ ముం�
తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశలు,కోరికలను వారు చెప్పకుండానే గమనించి వాటిని తీర్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి..మైసూర్ నివాసి అయిన డాక్టర్ కృష్ణకుమార్ గురించి సోషల్ మీడియా ద�
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.