Home » officials monitor
దేశంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనూ ప్రతి మూలా, ప్రతి నిమిషం ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఖైదు చేయడానికి జైళ్లు కూడా సరిపోవడం లేదు. ఇప్పుడు తిహార్ జైలు పరిస్థితి అలానే ఉంది. దేశంలోని కరుడు గట్టిన నేరస్�