Home » Oil market Companies
పెట్రోల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న రికార్డు స్థాయికి చేరుకున్న ఇందన ధరలు గురువారం (జూన్ 17)న స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరగగా.. డీజిల్ లీటర్ ధర 13 పైసలు పెరిగింది.
ఒకవైపు కరోనా.. మరోవైపు ఇంధన ధరలు అమాంత పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోలుపై రూ.25పైసలు, డీజిల్ రూ.30 పైసలు చొప్పున పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు.