Home » old
కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరవాతి వద్ద 9 ఏళ్ల బాలుడు అద్వైతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు.
1 crore for Ram temple : అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు సైతం విరాళాలు ఇస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి విశ్వ హిందు పరిషత్ విరాళాలు సేకరిస్తోంది. తాజాగా..83 సంవత్సరాలున్న ఓ సాధువు రూ. క�
old Rs 100 notes : పెద్ద నోట్లను రద్దు చేసి అందరికీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ..ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం ది
limb-lengthening surgery : అందరిలాగా తాము అంత ఎత్తుగా లేమని కొంతమంది బాధ పడుతుంటారు. కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని అనుకుంటారు. ఇందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. ఇందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరికీ సాధ్యమౌతుంది..మరికొంతమందికి సాధ్యం కాకపోవచ్చ
Over 90 years old farm protest Delhi : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎంతో మంది రైతన్నలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి గడ్డకట్ట చలిలో బైఠాయించి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్లో వయస్సు మ�
ప్రపంచదేశాలను గజగజ వణికిస్తున్న ఒకే ఒక్క పదం కరోనా వైరస్. కరోనా అంటే లాటిన్ బాషలో కిరీటం అని అర్థం. కిరీటంలా ఉంటుంది కాబట్టి దీనిని ఈ వైరస్ కు కరోనా అని మొదట నామకరణం చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంఖ్య కరోనా పేరును కోవిడ్-19గా �
దీపావళి పండుగకు ముందు వచ్చేది ధన త్రయోదశి. బంగారం..వెండి వంటి విలువైన వాటిని కొనుగోలు చేసి..లక్ష్మీదేవిని పూజించే ఉత్తరాది సంప్రాదాయం..తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. కానీ బంగారం భారీగా ధర పెరుగుతోంది. దీంతో ఎవరూ ఆభరణాలు కొనుగోలు చేయరని, కేవలం
హైదరాబాద్ నగర వాసులను మెట్రో పగుళ్లు భయపెడుతున్నాయి. దీంతో పగుళ్లు కనిపిస్తే చాలు ఎలాగైనా ఎల్ అండ్ టీకి సమాచారమందించాలని ప్రయత్నిస్తున్నారు. చకచకా
కిడ్నాప్ సుఖాంతం అవుతుందని అందరూ అనుకున్నారు. కొడుకు క్షేమంగా వస్తాడని ఊహించిన ఆ తల్లిదండ్రులకు షాక్ తగిలింది. కిడ్నాపర్లు గర్భశోకాన్ని మిగిల్చారు. గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన విషాదాన్ని నింపింది. కిడ్నాప్కు గురైన సాయి
ఉత్తరప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి హేమమాలిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎప్పటకప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ �