Home » old city
హైదరాబాద్: పాతబస్తీలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానికులను ఆంధోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా చార్మినార్ ఏరియాలో భగవాన్ దేవి ఆస్పత్రి సమీపంలో ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. మృతుడిని 42 ఏళ్ల రవిగా పోలీసులు గుర్త