Old Women

    దారుణం: బతికున్న వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు

    January 30, 2019 / 12:08 PM IST

    శ్రీకాకుళం: జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో సజీవంగా ఉన్నవృద్ధురాలిని కుక్కులు ఈడ్చుకువెళ్లి పీక్కు తిన్నాయి. శ్రీహరిపురానికి చెందిన అంపిల్లి రాముడమ్మ (65)అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి ఇంటి ఆరుబయట అరుగ

10TV Telugu News