Home » olympic games
భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయా? అంటే అవునంటున్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 2036వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.....
క్రికెట్ అభిమానుల కల నెరవేరబోతోంది. 2028లో లాస్ ఏంజెలిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా భాగం కానుంది.
ప్యారిస్ లో జరిగే 2024 ఒలింపిక్స్ లో రష్యా అథ్లెట్లు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఒలింపిక్స్ గురించి జ�
లాస్ ఏంజిల్స్ 2028(LA28) వేసవి ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు మెగా ఈవెంట్ కు సంబంధించి ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. 14 జూలై 2028న LA28 ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ వేడుక జరుగుతుందని, గేమ్స్ 2028 జూలై 30వరకు జరుగుతాయని ఐదుసార్లు ఒలింపిక్ పతక విజేత, LA28 చీఫ్ అ�
ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. పతకాల పట్టికలో జపాన్ దూసుకపోతోంది. 10 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు (18) సాధించి అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్య పతకాలు (25) సాధించి రెండో స్థానంలో కొనసాగుతుండగా..మూడోస్థానంలో చైనా (21
ఒలింపిక్స్ కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. భారత అథ్లెట్లు, కోచ్ లు, సిబ్బందిపై జపాన్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. టోక్యోకు వచ్చే ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చ�