Home » OLYMPICS 2020
విశ్వక్రీడా కోలాహలానికి నేటితో తెరపడనుంది. 17రోజుల పాటు ఆద్యంతం ఉత్కంఠబరితంగా సాగిన ఒలింపిక్స్లో.. యధావిధిగా చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే.. టోక్యో ఒలింపిక్స్లో భారత్ చరిత్ర సృష్టించింది.
భారత్కు గోల్డ్ మెడల్.. వందేళ్లలో మొదటిసారి
చిన్నతనంలోనే 90ఏళ్ల బరువుతో ఊబకాయుడిగా ఉండే నీరజ్ చోప్రా స్వర్ణ విజేతగా మారాడు. హర్యానాకు చెందిన ఈ అథ్లెట్.. అద్వితీయమైన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేశాడు. సామాన్య కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో మొదలుపెట్టిన అతడి ప్రస్థానం దేశం మొత్తం త
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. మంత్రి కిషన్ రెడ్డి పూలగుచ్ఛం అందించి పీవీ సింధును అభినందించారు. మెగా ఈవెంట్ లో మెడల్ గెలిచాక పీవీ సింధు మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్
ఒలింపిక్స్లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. ఆమె కోచ్ శ్రీకాంత్ వర్మ టోర్నీకి అయిన ప్రిపరేషన్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. టోక్యోలోని ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్ ప్లాజా వేదికగా అకానె యమగూచిని చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్ లో రాణించి సెమీ�
ఒలింపిక్స్ ఆరంభ సీజన్ నుంచి భారీగా లాభాలు దండుకుంటుంది. 1960 నుంచి ప్రతి సీజన్ లోనూ సగటు ఆదాయం కంటే 172శాతం ఎక్కువగానే ఆర్జిస్తుంది. ప్రస్తుత సీజన్ 2020 టోక్యో ఒలింపిక్స్ కు మాత్రం లాభం కంటే ఖర్చే ఎక్కువగా ఉందట.
ఒలింపిక్ క్రీడావేదికపై సాత్విక్ సిద్ధమయ్యారు. శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్ తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నారు. సాత్విక్ - చిరాగ్ శెట్టిలపై క్రీడాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీ