Home » Omicron cases
దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుతోంది. 2022 ఏడాది జనవరిలో కన్నా ఈ ఫిబ్రవరిలోనే కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగాయి. కరోనా మరణాల సంఖ్య 15వేలు దాటింది.
ఒమిక్రాన్ బాధితుల్లో యువతే ఎక్కువ..!
దేశంలో ప్రస్తుతం 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 4,89,409 మంది మరణించారు.
భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 69,959 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
నటి శోభన ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ''ప్రపంచం అద్భుతంగా నిద్రపోతున్నప్పుడు నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు ఒమిక్రాన్...........
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నరంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్
భారత్ను కమ్మేస్తున్న కరోనా
కరోనా కొత్త వేరియంట్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే.. చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పడుతుంది.
తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.