Home » Omicron in India
దేశంలో కోవిడ్ కేసులు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్క వైరస్ అడ్డుకట్టకు
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో దేశపు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ పంజా
తెలంగాణలో ఉధృతంగా ఒమిక్రాన్ వ్యాప్తి
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో నమోదైన ఆరు కొత్త కేసులతో కలిపి ఆదివారం నాటికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 151
ఆస్ట్రేలియా, యూకేలో ఒమిక్రాన్ కలకలం
ఆందోళనకరంగా కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 70 కి పైగా దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ మన దేశాన్ని కూడా
దేశ రాజధానిలో క్రమంగా కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్