Home » Omicron Variant
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బీ ఆర్ కే భవన్ లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై సమీక్షించారు.
జైపూర్లో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించిన రాజస్థాన్ హెల్త్ అధికారులు సంచలన విషయం తెలుసుకున్నారు. వారంతా నవంబర్ 28న జరిగిన పెళ్లి వేడుకకు హాజరైనట్లు రికార్డులు తెలుపుతున్నాయి.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి..
తెలంగాణలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్. శ్రీనివాస్రావు చెప్పారు.
భారత్ను వణికిస్తున్న ఒమిక్రాన్..!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోవిడ్ టెస్టుల ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రూ.500కే ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్లో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కొత్త ఒమిక్రాన్ కేసు నమోదైంది.
రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కఠిన ఆంక్షలు విధించింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్
దేశాల నుంచి ఆంధ్రాకు వచ్చిన 30మంది కనబడకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ వెదుకులాట మొదలుపెట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీయులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు