Home » Omicron Variant
కస్మాత్తుగా...20 మంది విద్యార్థులు వాంతులు, వికారంతో బాధ పడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రిలో చేరిపించి...చికిత్స అందించడంతో...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. భారత్ ను కలవరపెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరిగింది.
కోవిడ్-19 బూస్టర్ షాట్లను తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు సింగపూర్ వ్యక్తులకు ఓమిక్రాన్ వేరియంట్ సోకింది.
కరోనా తగ్గుముఖం పట్టినవేళ వెలుగులోకి వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను కంగారు పెట్టేస్తోంది.
దేశంలో ఒమిక్రాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజా వార్నింగ్ ఇచ్చారు. ఒమిక్రాన్ తన గమనాన్ని మార్చగలదని..
కోవిడ్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పారు బిల్ గేట్స్..అప్పటి వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్లో మహారాష్ట్రలో నమోదైంది.
ఒమిక్రాన్తో డోన్ట్ వర్రీ..!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశాల సరిహద్దులే కాదు ఖండాలు కూడా దాటేస్తు ఇప్పటికే 57 దేశాలకు వ్యాపించింది.