Home » Omicron Variant
తెలంగాణలో ఈరోజు కొత్తగా 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 205 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా రకం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ చెప్పారు.
ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ రాగా దేశంలో మూడో వేవ్ వస్తుందేమో అనే టెన్షన్ కనిపిస్తుంది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 33వేల 043 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా..
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. కేరళలోనూ కలకలం రేపింది. వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏకంగా..
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలవరం రేపుతోంది. దేశంలో క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్..
కరోనా ఫస్ట్ వేవ్ వేరియంట్.. సెకండ్ వేవ్ లో బీటా వేరియంట్ లు లేనంత వేగంగా విజృంభిస్తుంది ఒమిక్రాన్. దాదాపు మూడో వేవ్ రాబోతుందని సూచిస్తున్న నిపుణుల వర్గాలు పలు జాగ్రత్తలు తప్పనిసరి.