Home » One Nation One Election Bill
కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం - ఒకే ఎన్నిక పేరుతో తేనున్న
రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో జమిలి బిల్లును లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రవేశపెట్టనున్నారు.
జమిలి ఎన్నికల ఉద్దేశం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. అయితే, గతంలో ఇలానే దేశవ్యాప్తంగా
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సెప్టెంబర్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చు. పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుంది
అంటే దేశంలో మొత్తం ఒకే సారి పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో...