Home » online cheating
ఒక యువకుడు..యువతినంటూ తనను తాను వేరే మహిళలకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా పరిచయం పెంచుకుని.. ఆనక వారి నుంచి కోట్లలో డబ్బు వసూలు చేశాడు
లక్షల్లో మోసపోయిన అమాయకులు
ఆంధ్రప్రదేశ్ లో భారీ సైబర్ నేరం వెలుగు చూసింది. నిందితులు దాదాపు రూ. 200 కోట్ల రూపాయల మేర వినియోగదారులను మోసం చేశారు.
ఓ మహిళా వ్యాపారి ఖాతా నుంచి రూ. 24 లక్షలు స్వాహా చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ వ్యాపారి ఫోన్ కు మెసేజ్ లు రాకుండా చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బులను కాజేశారు.
ఆన్ లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని లేదంటే అడ్డంగా మోసపోతారని, జేబులు గుల్ల అవుతాయని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి నిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అవగాహన క�
sbi warns customers regarding upi fraud: ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. ఆన్లైన్ య�
online cheating: ఎప్పుడైనా.. ఎక్కడున్నా.. మిమ్మల్ని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు సిద్ధంగా ఉంటారు.. మీలోని అమాయకత్వమో, అత్యాశో మీ కొంపలు ముంచేస్తుంది. మీలో ఏ మూలనో ఉన్న అత్యాశలపై వల వేస్తారు. మెయిల్ పంపిస్తారు.. లేదా ఫోన్ చేస్తారు. ఈ వివరాలన్నీ సేకరించా�
సైబర్ నేరాల్లో ఎక్కువగా బ్యాంకింగ్, కేవైసీ తరహా మోసాలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయ్. ఓటీపీలు చెప్పాలంటూ.. QR కోడ్లు పంపాలంటూ.. ఈ-కేవైసీలంటూ.. రకరకాలుగా మోసం చేస్తున్నారు. జస్ట్.. సిమ్ స్వాప్తోనే లక్షలు కొట్టేస్తున్నారంటే.. సైబర్ నేరగాళ్లు ఎంత�
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు