Home » online class
హైదరాబాద్ లో జీడిమెట్లలో కేటుగాళ్లు విద్యార్థిని బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో విద్యార్థినికి పరిచయం అయిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఓ ఫొటో చూపిస్తూ..రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. తాము అడిగిన డబ్బు ఇవ్వ
బోయిన్ పల్లిలో ప్రముఖ స్కూళ్లలో ఒకటైన Delhi Public School లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ బుధవారం సాయంత్రం పాఠశాల అడ్మిన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ గదిలో కంప్యూటర్లు, పాఠశాలకు సంబంధించిన రికార్డులున్నాయి. మంటల ధాటికి అవన్నీ కాలి
కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. దీంతో కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ.,.ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఓ పాఠశాల టీ
విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమై�
ఇలాంటి ఘటన జరుగుతుందా అనిపించేలా..ఓ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో సెల్ ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె చితి మంటలపై పడి ప్రియుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. తనకు సెల్ ఫోన్ కొనివ్వాలని ఉలందూరు పేటలో నివాసం ఉం�
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వైరస్ కారణంగా అన్ని పాఠశాలలు మూసివేశారు. ఈ క్రమంలో చదువులకు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ తరగతుల ద్వారా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు టీచర్లు. అటువంటి పరిస్థితిలో, కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులతో విప�