online class

    జీడిమెట్లలో విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాళ్ళు

    September 17, 2020 / 11:17 AM IST

    హైదరాబాద్ లో జీడిమెట్లలో కేటుగాళ్లు విద్యార్థిని బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో విద్యార్థినికి పరిచయం అయిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఓ ఫొటో చూపిస్తూ..రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. తాము అడిగిన డబ్బు ఇవ్వ

    బోయిన్ పల్లి Delhi Public School లో అగ్నిప్రమాదం

    September 10, 2020 / 07:55 AM IST

    బోయిన్ పల్లిలో ప్రముఖ స్కూళ్లలో ఒకటైన Delhi Public School లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ బుధవారం సాయంత్రం పాఠశాల అడ్మిన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ గదిలో కంప్యూటర్లు, పాఠశాలకు సంబంధించిన రికార్డులున్నాయి. మంటల ధాటికి అవన్నీ కాలి

    ఇంటర్నెట్ లేదు..గోడలపై పాఠాలు, టీచర్ల వినూత్న ప్రయత్నం

    September 9, 2020 / 10:39 AM IST

    కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. దీంతో కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ.,.ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఓ పాఠశాల టీ

    ఫీజులు తీసుకురండి..జీతం తీసుకోండి, టీచర్లకు కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు

    September 4, 2020 / 09:23 AM IST

    విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమై�

    సెల్ ఫోన్ కోసం యువతి సూసైడ్..ఆమె చితి మంటలపై పడి లవర్ ఆత్మహత్య

    September 3, 2020 / 12:37 PM IST

    ఇలాంటి ఘటన జరుగుతుందా అనిపించేలా..ఓ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో సెల్ ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె చితి మంటలపై పడి ప్రియుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. తనకు సెల్ ఫోన్ కొనివ్వాలని ఉలందూరు పేటలో నివాసం ఉం�

    వైరల్: పాపం టీచర్.. ఆన్‌లైన్‌ కష్టాలు.. స్టూడెంట్ తిట్టడంతో కన్నీళ్లు ఆగలేదు

    July 18, 2020 / 08:27 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది.  వైరస్ కారణంగా అన్ని పాఠశాలలు మూసివేశారు. ఈ క్రమంలో చదువులకు ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ తరగతుల ద్వారా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు టీచర్లు. అటువంటి పరిస్థితిలో, కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులతో విప�

10TV Telugu News