Home » ONLINE classes
చదువులో పిల్లలు మెరుగైన స్థాయిలో ఎలా ఉండాలి
గుజరాత్ లోని ఒక బాలిక స్మార్ట్ ఫోన్ ను దుర్వినియోగ పరిచి తల్లితండ్రులకు గుండెనొప్పిని తెచ్చిన ఘటన ఒకటి వెలుగు చూసింది.
కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇప్పటికి కూడా కరోనా కారణంగా విద్యారంగం పూర్తిగా తెరుచుకునే పరిస్థితి లేదు.
ఆన్ లైన్ క్లాసులతో పిల్లలకు ముప్పు పొంచి ఉందా? కంటి సమస్యలు వస్తాయా? మెల్లకన్ను సమస్య తీవ్రమవుతోందా? అంటే అవుననే
మహారాష్ట్రలోని పూణేలో ఓ దారుణం జరిగింది. 5వ తరగతి విద్యార్ధులకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతుండగా ఉన్నట్టుండి పోర్న్ వీడియో క్లిప్ ఒకటి క్లాస్ జరుగుతున్నప్పుడు ప్లే అయ్యింది. హతుశులైన విద్యార్ధుల తల్లితండ్రులు పోలీసులకు, పాఠశాల యాజమాన్యా
ఆన్ లైన్ క్లాసుల కోసం అని మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనిచ్చారా? పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.
చిన్న పిల్లలు చదువుకోవాటానికి అడవులకు వెళ్లాల్సి వచ్చింది. పూర్వకాలంలోగా..ఆశ్రమాల్లో ఉండే గురువుల వద్దకు వెళుతున్నారా ఏంటీ ఈ పిల్లలు అనుకుంటున్నారా? అదేం కాదు..ఇది కరోనా కాలపు తిప్పలు. విద్యార్ధులు అడవులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తున్న పర
పేద విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు అందించటానికి ఝార్ఖండ్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా పాత స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు రిపేర్ చేసి.. ఆన్�
Adimulapu Suresh : ఏపీలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నూతన విద్యావిధానం అమలుతో నెలకొన్న భయాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చా�
విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.