Home » ONLINE classes
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు ఆన్లైన్ లోనే క్లాసులు వింటున్నారు. వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో చాలామంది అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూస్తున్నట్లుగా సైబర్ అధికారులు గుర్తించారు. గత ఏడాది కాలంగా అశ్లీల వీడియో చూసేవార�
3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐద�
కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. టీ శాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. రికార్డ్ లెసన్స్ అన్నీ టీ శాట్ యా
కరోనా కష్టకాలంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడిపోయాయి. పేదరికంతో పోరాడుతూ ఎంతోమంది చిన్నారులు వారి చదువులకు దూరం అయ్యారు.
హైదరాబాద్ కూకట్ పల్లి సంగీత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. గేమ్ ఆడుతుండగా తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారని 12ఏళ్ల బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ (బదిలీ ధ్రువపత్రం) తప్పనిసరి. అయితే, ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన స్పందించారు.
ఆన్లైన్ కోడింగ్ క్లాసులు జరుగుతుండగా మహిళా టీచర్లకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడ్ని రాజస్థాన్కు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న వ్యక్తిగా గుర్తించిన ముంబై పోలీసులు...
కరోనాతో కష్టాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యాలయాలు మూతపడటంతో ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్ధలు.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు పున:ప్రారంభమ్యే అవకాశం కనిపిస్తోంది.
స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులుమాత్రమే నిర్వహిస్తే విద్యార్ధుల నుంచి వసూలు చేసే ఫీజులు తగ్గించాలని సుప్రీంకోర్టు ప్రవైటే,కార్పొరేట్ స్కూళ్ల యాజామాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలు, డీజిల్, కరెంట్, వాటర్ బిల్స్ ఖర్చులు మిగులుతున్నాయి కాబ�