Home » ONLINE classes
కరోనాకు భయపడుతూ ఇంట్లో కూర్చొంటే కాలం ఆగుతుందా అనుకున్నదేమో గవర్నమెంట్ సీరియస్ నిర్ణయం తీసుకుంది. విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ 1నుంచి మొదలుపెట్టేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే డిగ్రీ కాలేజీల్లో క్లాసులు ప్రారంభించబోతున్నారు. ఆన్ల�
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహస్తున్నారు. కొంతమంది విద్యార్థులు క్లాసుల్లో పాల్గొనడానికి ఏకంగా ప్రతి రోజు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. తుఫాన్ కారణంగా నిలిచిపోయిన ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని బాలుడు కోరడంతో
కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ లెర్నింగ్పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది విద్యార్థులకు ఆన్లైన్ �
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర
వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంలో మాత్రమే బోధనను కోరుకునే విదేశీ విద్యార్థులను ఇకపై అమెరికాలోకి అనుమత�
జార్ఖండ్లోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్చుకోవాలని వాటిని కంఠస్థం చేయాలని కిండర్ గార్టెన్ విద్యార్థులకు చెప్పి..దాన్ని హోం వర్కుగా ఇచ్చిన ఘటన వివాదం చెలరేగింది. కరోనా వ్యాప్తం క్రమంలో ఆన్ లైన్ క్లాసు
[lazy-load-videos-and-sticky-control id=”zNt_NcYhsO8″]
ప్రైవేట్ స్కూళ్లపై తెలంగాణ విద్యా శాఖ సీరియస్. గ్రేటర్ పరిధిలోని 3వేల 500కు పైగా స్కూళ్లకు నోటీసులు ఇచ్చింది. అనుమతుల్లేకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని సీరియస్ అయింది. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్నారని పేర్కొంద�
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది.
కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కష్టంగా మారింది. రోజుకు 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండటం బయటకు రాలేని పరిస్థితి. బతుకుదెరువు కోసం తప్పక బయటకు వస్తుండటంతో ఇక చదువుల మాటేంటి. ఈ నేపథ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రా�